Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చిన మహిళ బ్యాంకులో చోరీ...

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:01 IST)
ఏపీ ఆర్థిక రాజధానిగా ఉన్న విజయవాడ గన్నవరం ఆంధ్రా బ్యాంకులో తాజాగా చోరీజరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ బ్యాంకులో చోరీ చేసి పారిపోయింది. ఈ చోరీకి పాల్పడిన మహిళ వివరాలను సీసీ పుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. 
 
గురువారం ఉదయం ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగు నుంచి 65 వేల రూపాయల డబ్బును కాజేసి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments