Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (15:50 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది. అయితే షూటింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ ఉండరు. ఆదివారం రాత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలుచేతివాటం ప్రదర్శించారు. 
 
ఇంటి ముందు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి, తాళాలను పగులగొట్టి ఇంటిలోని 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్ళారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments