Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీక్కావలసినవన్నీ నా దగ్గరున్నాయని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (16:51 IST)
విజయవాడలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు చిరంజీవి అనే కామాంధుడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ తరువాత జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
విజయవాడ పున్నమ్మతోట ప్రాంతానికి చెందిన చిరంజీవి అనే యువకుడు కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తను ఉంటున్న గదికి పక్కనే మైనర్ బాలిక మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇదే అదునుగా భావించి చిరంజీవి ఆమెకు మాయమాటలు చెప్పాడు.
 
నేను కొరియర్ చేస్తుంటాను కనకు నా దగ్గర బోల్డన్ని వస్తువులున్నాయనీ, అవన్నీ నీకు ఇస్తాను అని చెప్పి నాతో రా అంటూ తన గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియని వయస్సులో ఉన్న ఆ చిన్నారి  కాసేపటికి తేరుకుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు.
 
అయితే ఆ మైనర్ బాలిక నేరుగా విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. అంతకుముందే అతనికి దేహశుద్ధి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments