Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా, అడిగితే బెదిరిస్తున్నాడు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:01 IST)
విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. బాడంగికి చెందిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. 
 
ఒక్కొక్కరి నుంచి రూ. 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశాడు. మోసాన్ని గ్రహించిన బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రామారావు చుట్టూ తిరుగుతున్నా.. మొహం చాటేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments