Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీర్చలేదని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:48 IST)
తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఓ మహిళను గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన మహిళ గ్రామంలో చిట్టీల వ్యాపారం నడిపిస్తుంది. 
 
కొన్ని సంపత్సరాలుగా చిట్టీల వ్యాపారం కొనసాగిస్తుంది. అయితే, గ్రామస్తులు ఆమె వద్ద చిట్టీ వేశారు. కొంతకాలంకు చిట్టీల డబ్బులు జమ అవుతున్నాయికానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. చిట్టీల ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో నెలవారి వడ్డీని సైతం చెల్లించడం లేదు. 
 
ఈ క్రమంలో పలుసార్లు సదరు మహిలను ప్రశ్నించడంతో తన వద్ద డబ్బులు లేవని వచ్చాక ఇస్తానంటూ తేల్చి చెప్పింది. డబ్బులు కోసమని నాపై ఒత్తిడి ఆత్మహత్య చేసుకొని చనిపోతానిని బెదిరింపులకుసైతం దిగింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏప్రిల్ 7న కేసు నమోదు చేశారు. 
 
గ్రామస్తుల నుంచి చిట్టీల పేరుతో సదరు మహిళ రూ.1.40 కోట్లు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిపై గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments