Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా ఏపీకి ఇవ్వరు కానీ...పుద్దుచ్చేరికి ఇస్తారా?: ఏపిసిసి అధ్య‌క్షుడు శైలజానాథ్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:23 IST)
బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతి వేదికగా హోదా హామీని బీజేపీ మార్చిపోయిందా అని నిలదీశారు. హోదా ఏపీకి ఇవ్వరు కానీ ఎన్నికల కోసం పుదుచ్చేరికి ఇస్తారా అంటూ మండిపడ్డారు.

పాచి పోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీపై జగన్ మోహన్ రెడ్డి  పోరాటం చెయ్యాలన్నారు.

బీజేపీతో కలిసి పని చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు.ఉప ఎన్నికల్లో గుంపు పార్టీలు పొట్లాడుకుంటున్నాయన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments