Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీతో జగన్ భేటీ కారణం అదేనా..?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సరిగ్గా పది రోజుల క్రితం హస్తినలో పర్యటించిన సీఎం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల వనరుల శాఖ మంత్రి తో సమావేశమయ్యారు.

ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటి కానున్నారు.

ఇటీవలే హోంమంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి తాజాగా ప్రధానితో భేటి కానున్నారు.

ఈ భేటిలోనూ రాష్ట్ర ఆర్ధికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించనున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments