Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజంపేట జిల్లా కేంద్రంగా వద్దంటూ వైసీపీ నాయకులే ఎదురుతిరిగారు... ఐతే...

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:22 IST)
జిల్లాల విభజన వ్యవహారం అధికార పార్టీ వైసిపీలోనే చిచ్చు పెడుతున్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లా రాజంపేటను రాజంపేట జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో విభజన చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 
దీనితో వైసీపీ నేతలు దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ పోరాటాన్ని టీడీపి నేత చంగలరాయుడు చేతుల్లో పెట్టి వైసిపి నాయకులు సైడ్ అయ్యారు. మరి వెనుకనుంచి మద్దతు పలుకుతున్నారేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments