Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజంపేట జిల్లా కేంద్రంగా వద్దంటూ వైసీపీ నాయకులే ఎదురుతిరిగారు... ఐతే...

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:22 IST)
జిల్లాల విభజన వ్యవహారం అధికార పార్టీ వైసిపీలోనే చిచ్చు పెడుతున్నట్లు కనిపిస్తోంది. కడప జిల్లా రాజంపేటను రాజంపేట జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో విభజన చేయడాన్ని అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 
దీనితో వైసీపీ నేతలు దీనిపై రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ పోరాటాన్ని టీడీపి నేత చంగలరాయుడు చేతుల్లో పెట్టి వైసిపి నాయకులు సైడ్ అయ్యారు. మరి వెనుకనుంచి మద్దతు పలుకుతున్నారేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments