Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి టిటిడి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (08:48 IST)
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
 
అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి  25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని కోరడమైనది.

విద్యార్థుల సౌకర్యార్థం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో స్టూడెంట్ మాన్యువల్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు దీన్ని పూర్తిగా చదువుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరడమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments