Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న క్యాంటీన్లు ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చేది కాదు: కేశినేని నాని

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (20:50 IST)
కరోనా నేపథ్యంలో సకలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోనూ లాక్ డౌన్ నడుస్తోంది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఓ వాహనంలో ఆహార ప్యాకెట్లను తీసుకువచ్చి రోడ్డుపై ఉన్నవారికి పంచుతున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. ఇవాళ అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు.

ముందు వెనుక ఆలోచించకుండా అన్న క్యాంటీన్లు మూసివేశారని, లేకుంటే పేదల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం లభించేదని అభిప్రాయపడ్డారు.

పాలకులు ఓ పని చేసే ముందు దాని వల్ల వచ్చే పరిణామాలను వందసార్లు భేరీజు వేసుకోవాలని నాని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments