Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు: నటుడు పృథ్వి రాజ్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (09:39 IST)
రాష్ట్ర ప్రజలకు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సినీ నటుడు పృధ్వి రాజ్ కొనియాడారు.

అన్ని వర్గాల ప్రజలకు ఏరాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలను సిఎం జగన్ అందిస్తు అత్యుత్తమ సిఎంగా నిలిచారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అవినీతిపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై సారించలేదని ఆరోపించారు.

కేవలం 20 నెలల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముదుస్వభావం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments