Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వదిలేశాడు.. ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో భర్త వదిలేసి వెళ్లాడనే విరక్తి చెందిన మహిళ ఇద్దరు ఆడ పిల్లలను పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... జ్యోతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోలారు జిల్లా. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో నివసించింది. జ్యోతికి, ఆమె భర్తకు తరచూ గొడవలు జరిగేవి. 
 
ఇందులో భాగంగా భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. 
 
ఇందులో చిన్నారి మృతి చెందింది. ఇరుగుపొరుగు వారు మరో చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments