Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు? (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (11:29 IST)
అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది.
 
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించిన ప్రకారం మే 6వ తేదీ కల్లా అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు విశాఖపట్నం చేరుకోవాలి. 

ఆ రోజు నుంచి విశాఖ పట్నంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాలు వెలువడలేదు కానీ అందరికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఖాయమని అనుకున్నారు కానీ ఇంత త్వరగా ముహూర్తం ఖరారు చేస్తారని ఎవరూ అనుకోలేదు.

అయితే ప్రస్తుతం మూఢాలు ఉన్నందున అవి అయిపోగానే విశాఖపట్నం రావాల్సిందిగా స్వామి సర్వూపానందేంద్ర సరస్వతి ఆదేశించారని అంటున్నారు. మే 5 తేదీతో అమరావతి నుంచి శాఖల అధిపతులు పని చేయడం మానివేస్తారు. 

 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments