Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు? (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (11:29 IST)
అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది.
 
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించిన ప్రకారం మే 6వ తేదీ కల్లా అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు విశాఖపట్నం చేరుకోవాలి. 

ఆ రోజు నుంచి విశాఖ పట్నంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాలు వెలువడలేదు కానీ అందరికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఖాయమని అనుకున్నారు కానీ ఇంత త్వరగా ముహూర్తం ఖరారు చేస్తారని ఎవరూ అనుకోలేదు.

అయితే ప్రస్తుతం మూఢాలు ఉన్నందున అవి అయిపోగానే విశాఖపట్నం రావాల్సిందిగా స్వామి సర్వూపానందేంద్ర సరస్వతి ఆదేశించారని అంటున్నారు. మే 5 తేదీతో అమరావతి నుంచి శాఖల అధిపతులు పని చేయడం మానివేస్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments