Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మ‌ద్యం రూల్ చెల్ల‌దు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:16 IST)
ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మ‌ద్యం సీసాల‌ను తీసుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మ‌ద్యం వాడుతుండ‌డంతో దీనికితోడు మ‌ద్యం ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ‌గా వుండ‌డంతో మందుబాబులు ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం కొనుక్కుంటున్నారు.

ఒక్కో వ్య‌క్తి మూడు బాటిళ్ళ మ‌ద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీట‌ర్ల క‌ల్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌లు ఇదివ‌ర‌కే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకొచ్చి అమ్ముకోవ‌డం కూడా ఎక్కువైంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఈ నిబంధ‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకురావ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జయహో రామానుజ సినిమా పాటలు తిలకించి మెచ్చుకున్న తెలంగాణ మంత్రులు

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments