Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మ‌ద్యం రూల్ చెల్ల‌దు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:16 IST)
ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మ‌ద్యం సీసాల‌ను తీసుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మ‌ద్యం వాడుతుండ‌డంతో దీనికితోడు మ‌ద్యం ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ‌గా వుండ‌డంతో మందుబాబులు ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం కొనుక్కుంటున్నారు.

ఒక్కో వ్య‌క్తి మూడు బాటిళ్ళ మ‌ద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీట‌ర్ల క‌ల్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌లు ఇదివ‌ర‌కే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకొచ్చి అమ్ముకోవ‌డం కూడా ఎక్కువైంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఈ నిబంధ‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకురావ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments