Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి సిగ్గు లేదు.. సోమిరెడ్డి

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:16 IST)
హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "విద్యుత్ పీపీఏ ల కొనుగోళ్లు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గులేదు. అజయ్ కల్లం ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.
 
గత ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని అజయ్ కల్లం ఎలా అంటారు? గత ప్రభుత్వం ఎంతకీ విద్యుత్ కొన్నదో అజయ్ కల్లంకి తెలియదా? అజయ్ కల్లం క్రిమినల్ చర్యలు ఈఆర్సీ మీద తీసుకోగలరా? కేంద్రం మా హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టలేదు.
 
 మోడీ మెడలు వంచి ఏపీకి హోదా తెస్తారు అని  అనుకున్నాం. 22 మంది వైసీపీ ఎంపీలు కాబట్టి మడమ తిప్పకుండా ఏపీకి హోదా తీసుకువస్తారు అని అనుకున్నాం. 5గురు ఎంపీలు ఉన్నప్పుడే రాజీనామా చేశారు కాబట్టి...
ఇప్పుడు 22 ఎంపీలు ఉన్న  జగన్ మడమ తిప్పకుండా హోదా  సాధించాలి" అని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments