Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:10 IST)
అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. 500వ రోజుకు చేరుకున్నాయి రాజధాని గ్రామాల రైతుల నిరసనలు. 500 రోజులు పూర్తి సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
 
అమరావతి ఉద్యమ భేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ.  శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సభ జరిగింది  రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఏడాదిన్నరగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు మహిళలు.
 
2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు. 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో మొదలైన ఉద్యమం. రాజధాని గ్రామాల్లో 3 వేలమందికి పైగా వివిధ కేసులు. రాజధాని చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరుగుతోంది.
 
500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు. సీఎం జగన్‌తో మాట్లాడి నచ్చజెప్పాలని కోరిన ఐకాస నేతలు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments