Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్ డ్రైవర్ తాళాలు లాక్కున్నారు, ఒక ప్రాణాన్ని తీసేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 మే 2020 (23:44 IST)
తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ఒక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంకటప్ప అనే పేషెంట్‌ను స్వగ్రామం రొంపిచెర్ల మండలం గానుగచింత తరలించేందుకు 8,500 రూపాయల డిమాండ్ చేశారు రుయా ఆంబులెన్స్ సిబ్బంది.
 
ధర ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆంబులెన్స్‌ను 3,500 రూపాయలకు పిలిపించుకున్నారు పేషెంట్ కుటుంబీకులు. దీంతో ఆగ్రహంతో ప్రైవేట్ ఆంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు లాక్కున్నారు రుయా ఆంబులెన్స్ యూనియన్ డ్రైవర్లు. ఆంబులెన్స్ ఆగిపోవడంతో వెంకటప్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు.
 
రుయా ఆంబులెన్స్ మాఫియాపై రుయా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఆంబులెన్స్ డ్రైవర్ల కారణంగా ఒక నిండు ప్రాణం బలికావడంతో కుటుంబ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments