Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్ డ్రైవర్ తాళాలు లాక్కున్నారు, ఒక ప్రాణాన్ని తీసేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 మే 2020 (23:44 IST)
తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ఒక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంకటప్ప అనే పేషెంట్‌ను స్వగ్రామం రొంపిచెర్ల మండలం గానుగచింత తరలించేందుకు 8,500 రూపాయల డిమాండ్ చేశారు రుయా ఆంబులెన్స్ సిబ్బంది.
 
ధర ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆంబులెన్స్‌ను 3,500 రూపాయలకు పిలిపించుకున్నారు పేషెంట్ కుటుంబీకులు. దీంతో ఆగ్రహంతో ప్రైవేట్ ఆంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు లాక్కున్నారు రుయా ఆంబులెన్స్ యూనియన్ డ్రైవర్లు. ఆంబులెన్స్ ఆగిపోవడంతో వెంకటప్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు.
 
రుయా ఆంబులెన్స్ మాఫియాపై రుయా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఆంబులెన్స్ డ్రైవర్ల కారణంగా ఒక నిండు ప్రాణం బలికావడంతో కుటుంబ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments