Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యుత్ బస్సులకు మళ్లీ టెండర్లు..!

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (13:52 IST)
ఏపీలో లీజు ప్రాతిపదికన తీసుకోనున్న విద్యుత్‌ బ‌స్సుల కోసం మళ్లీ టెండర్లు పిలవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌ బస్సులకు సంబంధించి న్యాయసమీక్ష కమిషన్‌ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ సూచనల ఆధారంగా విద్యుత్‌ బస్సుల టెండర్లలో మార్పులు, చేర్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ విధానంలో 350 విద్యుత్ బ‌స్సులను లీజుకు తీసుకోవాల‌ని నిర్ణయించిన ఆర్టీసీ... టెండర్లు పిలిచింది. సీఎం ఆదేశాలతో వాటిని రద్దు చేసి న్యాయసమీక్ష కమిషన్‌ పరిశీలనకు పంపారు. ఆన్‌లైన్ విధానంలో ప్రజ‌ల నుంచి సూచనలు స్వీక‌రించడంతో పాటు.. ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రతిపాదనపై న్యాయసమీక్ష క‌మిష‌న్ అధ్యయ‌నం చేసింది.

కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ బి.శివశంకర్‌రావు ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బ‌స్సులు న‌డ‌పాల్సిన అవ‌సరం లేద‌ని ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల‌లో న్యాయసమీక్ష కమిషన్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments