Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (15:10 IST)
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ‌ల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  గుంటూరు ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మీడియాతో మాట్లాడుతూ, గుడిలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
 
నిందితుల నుంచి ఒక ఆటో, రెండు బైక్ లు, కట్టర్లు, 4,600 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నామ‌ని గుంటూరు ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. నిందితులు అంతా గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించామ‌ని ఎస్పీ తెలిపారు. 

 
దేవాలయాలల్లో దొంగతనాలకు పాల్పడే మ‌రో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారికోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో సమస్యాత్మక‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నామ‌ని, జిల్లా ఎస్పీ కార్యలయంలో బాధితులు ఫిర్యాదులు చేయ‌డానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఎస్పీ అరిఫ్ హాఫిజ్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments