Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కసారిగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు - మన్యం వణికిపోతోంది..

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. చింతపల్లిలో బుధవారం 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఇది 13 డిగ్రీలుగా ఉంది. మున్ముందు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు. ఇక మన్యం ప్రాంతమైన పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచి 9 గంటల వరకు మన్యం ప్రాంతం మొత్తం పొగమంచుతో తడిసి ముద్దయిపోయింది. ఒక్కటంటే ఒక్క ప్రాంతం కూడా మంచు దెబ్బకు కంటికి కనిపించలేదు. దీంతో ఉదయం బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments