Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన భానుడి ప్రతాపం..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కారణంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 
 
మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో మాత్రం 35 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
 
తెలంగాణ: ఆదిలాబాద్‌ 44 భద్రాచలం 42 హకీంపేట 40 హన్మకొండ 42 హైదరాబాద్‌ 41 ఖమ్మం 41 మహబూబ్‌నగర్ 42 మెదక్‌ 42 నల్గొండ 43 నిజామాబాద్‌ 43 రామగుండం 43డిగ్రీలు 
 
ఆంధ్రప్రదేశ్: అనంతపురం 43 కడప 41 కర్నూలు 42 నంద్యాల 42 తిరుపతి 42 అమరావతి 39 విశాఖ 37 విజయవాడ 39 నెల్లూరు 39 నందిగామ 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

Vijayashanthi: అప్పట్లో ఐస్ క్రీమ్ తిన్నా, అందుకే అమ్మకు కేక్ తినిపిస్తున్నా: కళ్యాణ్ రామ్

Namrata: మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments