Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన భానుడి ప్రతాపం..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కారణంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 
 
మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో మాత్రం 35 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
 
తెలంగాణ: ఆదిలాబాద్‌ 44 భద్రాచలం 42 హకీంపేట 40 హన్మకొండ 42 హైదరాబాద్‌ 41 ఖమ్మం 41 మహబూబ్‌నగర్ 42 మెదక్‌ 42 నల్గొండ 43 నిజామాబాద్‌ 43 రామగుండం 43డిగ్రీలు 
 
ఆంధ్రప్రదేశ్: అనంతపురం 43 కడప 41 కర్నూలు 42 నంద్యాల 42 తిరుపతి 42 అమరావతి 39 విశాఖ 37 విజయవాడ 39 నెల్లూరు 39 నందిగామ 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments