Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా తల్లీకుమారుల హత్య.. జాత్యంహకారమే కారణమా?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:15 IST)
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 
 
వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, కుమారుడు హనీష్ సాయి (7) ఉన్నాడు. హనుమంతరావు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆయన భార్య, కుమారులను గొంతులు కోసి పాశవికంగా హత్య చేశారు. జాతి వివక్ష కారణంగానే ఈ హత్య జరిగి వుంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. హనుమంతరావుకు శత్రువులు లేరని.. ఆయన, ఆయన సతీమణి అందరితో కలుపుగోలుగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. భర్త ఆఫీసును ఇంటికొచ్చి చూడగానే భార్య, కుమారుడు రక్తమడుగులో కనిపించారని హనుమంతరావు పోలీసులకు చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments