Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల కోసం థర్టీ ఇయర్స్ పట్టింది... వైకాపాలో సింగిల్ ఇయర్లో జాక్ పాట్

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:55 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హాస్యనటుడు అలీ చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన తెలుగుదేశం వైపు మొగ్గుచూపారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు వైకాపాలో కీలక పదవి తక్కింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్‌ను నియమించారు.


హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఇటీవల వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. 
 
ఇటీవల జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు కృషి చేస్తానని.. త్వరలో వీధి నాటకాలు ప్రదర్శిస్తానని పృథ్వీరాజ్ ప్రకటించారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం నుంచి జగన్‌ యాత్ర ప్రారంభమైంది. 
 
పాదయాత్ర ప్రారంభంకాగానే పృథ్వీరాజ్‌.. జగన్‌ చేతిలో చేయి వేసి వైసీపీ జెండా భుజన వేసుకొని పాదయాత్రలో కొనసాగారు. ఇంకా పార్టీలో యాక్టివ్‌గా వుండే పృథ్వీరాజ్.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంతోనే పృథ్వీరాజ్‌కు కీలక పదవి దక్కిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments