Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ్ పై యానిమేషన్లు ఆపి, చిన్నారికి న్యాయం చేయండి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:03 IST)
తెలుగు టీవీ న్యూస్ ఛాన‌ళ్ళపై టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్ సెటైర్ వేశారు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ పై యానిమేష‌న్లు వేయ‌డం ఆపి, న్యూస్ ఛానళ్ళు ద‌ళిత బాలిక కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ఘాటుగా విమ‌ర్శించారు.
 
న‌టుడు మంచు మనోజ్ సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారికి జరిగింది క్రూరత్వం అని, దీనికి మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల‌ని, ఆడ పిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాల‌ని అన్నారు. ఈ కిరాత‌కానికి పాల్ప‌డిన నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు... ప్రభుత్వం, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకోవాల‌ని సూచించారు. 
 
చత్తీస్ఘడ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చింద‌ని, న్యాయం ఇంత ఆల‌స్యం కాబ‌ట్టే, సంఘ‌ట‌న‌లు పునరావృతం అవుతున్నాయ‌ని అన్నారు. నిందితుల‌ను 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాల‌ని న‌టుడు మంచు మ‌నోజ్ అన్నారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా,  ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాల‌ని సూచించారు. చిన్నారి ఫామిలీకి ఎల్లవేళలా తాము తోడుగా ఉంటామ‌న్నారు మంచు మ‌నోజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments