Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగు రామమూర్తి

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (11:02 IST)
'దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని మృతభాషను పూజించడం ఎలాంటిదంటే, ఆకలితో మాడిచస్తున్న సాటి మనిషికి అన్నం పెట్టకుండా, చనిపోయినవారి పేరుతో శ్రాద్ధ భోజనం పెట్టడం లాంటిది' అని గిడుగు రామమూర్తి అన్నారు. 
 
ఈయన జయంతిని ప్రతి యేటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈయన తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా గుర్తింపు పొందారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. 
 
ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహు భాషావేత్త. చరిత్రకారుడు. సంఘసంస్కర్త. హేతువాది. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చరపిడుగు మన గిడుగు రామమూర్తి. ఈయన చేపట్టిన ఉద్యమం వల్ల ఏ కొందరికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుకే గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments