Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగు రామమూర్తి

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (11:02 IST)
'దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని మృతభాషను పూజించడం ఎలాంటిదంటే, ఆకలితో మాడిచస్తున్న సాటి మనిషికి అన్నం పెట్టకుండా, చనిపోయినవారి పేరుతో శ్రాద్ధ భోజనం పెట్టడం లాంటిది' అని గిడుగు రామమూర్తి అన్నారు. 
 
ఈయన జయంతిని ప్రతి యేటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈయన తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా గుర్తింపు పొందారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. 
 
ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహు భాషావేత్త. చరిత్రకారుడు. సంఘసంస్కర్త. హేతువాది. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చరపిడుగు మన గిడుగు రామమూర్తి. ఈయన చేపట్టిన ఉద్యమం వల్ల ఏ కొందరికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుకే గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments