Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు అకాడమీ గోల్ మాల్ కేసు.. ముగ్గురు అరెస్ట్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:04 IST)
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏపీ మార్కంటైల్ మ్యూచువల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. 
 
మూడో వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 
 
కాగా, ఏడాది పాటు తెలుగు అకాడమీ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుదామని అనుకున్నానని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని గడువులోపల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో చేరుద్దామని అనుకున్నానని ఇప్పటికే అరెస్టయిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments