Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న ప్రధాని - 11న ఏపీలో - 12న తెలంగాణాలో

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 12వ తేదీన తెలంగాణాలో పర్యటించనున్నారు. ఏపీలో వైజాగ్, తెలంగాణాలో రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 
 
అయితే, ప్రధాని తెలంగాణ రాష్ట్ర పర్యటనపై తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మోడీ రామగుండం వస్తే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించింది. 
 
యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంశంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై సమాధానం చెప్పాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో విద్యార్థుల జేఏసీ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్రమే ఉద్దేశ్యపూర్వకంగా మోకాలొడ్డుతుందని వారు ఆరోపిస్తున్నారు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పైగా, ఇప్పటికే ప్రారంభించిన పరిశ్రమను కొత్తగా ప్రారంభించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments