Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఘా వర్గాల హెచ్చరికలు... రోహింగ్యా ముస్లింలపై దృష్టి

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:37 IST)
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రోహింగ్యా ముస్లింలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరెట్లో దాదాపు 4 వేల రోహింగ్యాలున్నటు సమాచారం. 
 
రోహింగ్యాల వద్ద ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డైవింగ్ లైసెన్సు, ఇండియన్ పాస్ పోర్ట్, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లభ్యం. కొందరు రోహింగ్యాలు బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు వాడుతున్నట్లు సమాచారం.
 
బాలాపూర్ క్రిసెంట్ స్కూల్ కరెస్పాండంట్ అబ్దుల్ కాలిక్యు తన స్కూల్ నుంచి స్కూల్ బోనోఫైడ్ ఇవ్వడంతో అరెస్ట్. రోహింగ్యాలకు భారత పౌరసత్వం పొందే ధృవపత్రాలు సహకరిస్తున్న ఏజెంట్లు మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్, సయ్యద్ నయీంలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
నగరంలో నిర్వహించే కార్డెన్ సెర్చ్‌లలో రోహింగ్యాల వివరాలు ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు జారీ. కార్డెన్ సెర్చ్‌లో ఆధారాలు తనిఖీ చేసి సమయంలో ఓ పోలీస్ అధికారిని ఎంఐఎం ప్రజాప్రతినిధి అడ్డుపడ్డ విషయం తెలిసిందే. మరో ప్రజాప్రతినిధి 127 మంది ఆధార్ కార్డులు విషయంలో అడ్డుపడ్డ విషయం కూడా తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments