Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని బొత్స ఇంటికి 15 నెలలుగా విద్యుత్ బిల్లు బకాయిలు...

Webdunia
ఆదివారం, 1 మే 2022 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నగరంలోనూ ఓ సొంతిల్లు వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన తన మకాంను విజయవాడ నగరానికి మార్చారు. పైగా, ఏపీ మంత్రిగా ఉండటంతో ఆయన విజయవాడ, విజయనగరంలలో అధికంగా ఉంటున్నారు. దీంతో హైరాబాద్ నగరంలోని నివాసంలో ఎవరూ లేరన్నది సమాచారం. 
 
ఈ కారణంగ గత యేడాదిన్నర కాలంగా ఇంటికి విద్యుత్ బిల్లు చెల్లించలేదనే ప్రచారం సామాజిక మాద్యమం వేదికగా సాగుతోంది. ముఖ్యంగా, ఇంటికి 15 నెలలుగా బిల్లు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 
 
దీనిపై తెలగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (డిస్కిం) సీఎండీ రఘుమా రెడ్డి స్పందించారు. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేసింది. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా, తమ సంస్థ పేరుతో ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments