Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని బొత్స ఇంటికి 15 నెలలుగా విద్యుత్ బిల్లు బకాయిలు...

Webdunia
ఆదివారం, 1 మే 2022 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నగరంలోనూ ఓ సొంతిల్లు వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన తన మకాంను విజయవాడ నగరానికి మార్చారు. పైగా, ఏపీ మంత్రిగా ఉండటంతో ఆయన విజయవాడ, విజయనగరంలలో అధికంగా ఉంటున్నారు. దీంతో హైరాబాద్ నగరంలోని నివాసంలో ఎవరూ లేరన్నది సమాచారం. 
 
ఈ కారణంగ గత యేడాదిన్నర కాలంగా ఇంటికి విద్యుత్ బిల్లు చెల్లించలేదనే ప్రచారం సామాజిక మాద్యమం వేదికగా సాగుతోంది. ముఖ్యంగా, ఇంటికి 15 నెలలుగా బిల్లు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 
 
దీనిపై తెలగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (డిస్కిం) సీఎండీ రఘుమా రెడ్డి స్పందించారు. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేసింది. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా, తమ సంస్థ పేరుతో ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments