Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో కేసీఆర్ - జ్వరంతో బాధపడుతున్న సీఎం

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:56 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు హస్తినలో ఉన్నారు. ఆయన అక్కడ జ్వరంతో బాధపడుతూ, అక్కడే చికిత్స పొందుతున్నారు. 
 
న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉంటున్న సీఎం కేసీఆర్ పలువురితో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.
 
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్‌లకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పిలుపునిచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉంటారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments