Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని చేస్తుంటే పేలిపోయిన ల్యాప్‌టాప్ - టెక్కీకి తీవ్ర గాయాలు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని చేస్తున్న సమయంలో ల్యాప్‌టాప్ పేలిపోయింది. దీంతో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా బి.కోడూరు మండలం, మేకవారి పల్లెంకుచెందిన సుమలత (22) అనే టెక్కీ బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఆమె ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. అయితే, సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌‍కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. 
 
దీంతో మంటలు చెలరేగి ఆమె దుస్తులకు అంటున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, సుమలత స్పృహతప్పి కిందపడిపోయిందివుంది. ఆ వెంటనే ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఆ యువతి శరీరం దాదాపు 80 శాతం మేరకు కాలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments