Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసారి టీడీపీ గెలిచి తీరుతుంది, బ‌ల్ల‌గుద్ది చెప్పిన ప‌రిటాల శ్రీరామ్

Webdunia
గురువారం, 15 జులై 2021 (12:28 IST)
తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖచ్చితమో... వ‌చ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అంతే ఖచ్చితం! అని బ‌ల్ల‌గుద్ది చెప్పారు ప‌రిటాల శ్రీరాం. అమ‌రావ‌తిలోని చంద్ర‌బాబు క్యాంప్ కార్యాల‌యంలో టీడీపీ పోలిట్ బ్యూరో స‌మావేశం సాగుతోంది.

ఇందులో యువ‌కుల‌కు అవ‌కాశాం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అంద‌రితో మాట్లాడిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ కు అవ‌కాశం ఇచ్చారు. అంతే... శ్రీరాం ఉద్వేగంగా స్పీచ్ ప్రారంభించాడు. వ‌చ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి  ఖచ్చితంగా వ‌స్తుంద‌ని, రాబోయే రోజుల్లో వైకాపాకి గడ్డుకాలం తప్పద‌న్నారు.

మన పార్టీలో చాలా మంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ప్రేక్షక పాత్ర వహించే సమయం కాదు. మనందరిపై బాధ్యత ఉంది. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. వైకాపా చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు దోపిడీలకు అడ్డుకట్ట వేయాలి.

ఇది మనందరి కర్తవ్యం. కన్నతల్లి లాంటి ఈ భూమి రుణం తీర్చుకోవాలంటూ ప్ర‌సంగించారు. ఆ స‌మ‌యంలో త‌ల్లి ప‌రిటాల సునీత కొడుకునే చూస్తూ ఉండిపోగా, చంద్ర‌బాబు మాత్రం ఓ క‌ప్పు కాఫీ తాగుతూ గ‌డిపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments