Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదెపా నాయకుడు కోన వెంకటరావు ఆత్మహత్య, కారణం ఏంటి?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:34 IST)
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి టీడీపీ సానుభూతిపరుడుగా వుంటూ వస్తున్న 39 ఏళ్ల వ్యక్తి తన వ్యవసాయ భూమికి వెళ్లి అక్కడ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందసలోని పొట్టంగికి చెందిన కోన వెంకటరావు మృతి రాజకీయ వేధింపులే కారణమీ, వైసిపి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడంటూ స్థానిక టీడీపీ నేతలు, కుటుంబసభ్యులతో కలిసి పలాస ప్రభుత్వాసుపత్రిలో ధర్నా చేశారు.

 
మరోవైపు పోలీసుల వేధింపులు కూడా అతడి ఆత్మహత్యకు కారణమయ్యాయని ఆరోపించారు. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు సర్పంచ్ అభ్యర్థి కె.అప్పన్నను బెదిరించిన వెంకటరావుపై నాలుగు రోజుల క్రితం టెక్కలి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

 
మీడియాతో ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు పెట్టిన కేసు వెంకటరావుపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. మా సిబ్బంది అతని ఇంటికి వెళ్లినప్పుడు అతను ఇచ్ఛాపురంలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనీ, టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఎస్పీ కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments