Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడుదాం ఆంధ్రా' ఆటలో జగన్ ఒకవైపు రోజా ఇంకోవైపు ఆటాడుతారేమో?: అయ్యన్నపాత్రుడు సెటైర్లు

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (22:16 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఇంట్లో ఊడ్చుకునే చెత్తపైన పన్ను వేసి వసూలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం చెత్తచెత్త చేసారని అన్నారు. రైతు భూమి పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు.

పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తికి చెందిన పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రోడ్డు గుంతలు పూడ్చేందుకు డబ్బు లేదు కానీ ఆడుదాం ఆంధ్రా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు డబ్బులుంటాయన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆటలో సీఎం జగన్ ఒక పక్క రోజా ఇంకోపక్క ఆటాడుతారేమోనంటూ ఎద్దేవా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments