Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరుకొండలో టిడిపి నిరసన

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:43 IST)
రాష్ట్రంలో హిందు మత సంస్థలు పై జరుగుతున్న దాడులు మరియు తిరుమల యొక్క ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పట్టించికోకుండా  డిక్లరేషన్ లేకుండా అన్య మతస్తులు యొక్క తిరుమల ప్రవేశ ఉత్తర్వులు నిరసిస్తూ, మంగళగిరి మండలం నీరుకొండ  గ్రామ శివాలయంలో టిడిపి ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 
 
కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు,  మాగం ఆశోక్, మాదల బిందు, నన్నపనేని ఆరుణ,  జోన్నలగడ్డ సతీష్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాల సాంబశివరావు, పెటేట్టి రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments