Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - భవనమెక్కి టీడీపీ సభ్యుల ఆందోళన

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, అధికార వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ నేతలు యత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. 
 
భవనంపై ఆందోళనకు దిగిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం నుంచి పైనుంచి కింద దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments