Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగదెబ్బలు కాదు.. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. చంద్రబాబు సవాల్

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:35 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఫైర్ అయ్యారు. గన్నవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వైకాపా తీరుపై మండిపడ్డారు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. 
 
"టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దొంగదెబ్బలు తీయడం కాదు.. పోలీసులను వదిలేసి రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడానికి కారణం పోలీసులేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 
చంద్రబాబు సవాల్‌పై మాజీ మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments