Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగదెబ్బలు కాదు.. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. చంద్రబాబు సవాల్

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:35 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఫైర్ అయ్యారు. గన్నవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వైకాపా తీరుపై మండిపడ్డారు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. 
 
"టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దొంగదెబ్బలు తీయడం కాదు.. పోలీసులను వదిలేసి రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడానికి కారణం పోలీసులేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 
 
చంద్రబాబు సవాల్‌పై మాజీ మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments