Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో... ఏంటది?

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:27 IST)
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం సమావేశమైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారాదని నిర్ణయించారు. 
 
అయితే, ఈ విషయంపై పొలిట్‌బ్యూరో నిర్ణయమే అంతిమం కాకుండా టీడీపీ శాసనసభాపక్ష భేటీలోనూ విపులంగా చర్చించి ఆపై ఒక నిర్ణయానికి రావాలని తీర్మానించారు. దీంతో త్వరోలనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ సమావేశంకానుంది. ఈ భేటీలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇందులో అసెంబ్లీ సమావేశాలకు కావాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments