Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో... ఏంటది?

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:27 IST)
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం సమావేశమైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారాదని నిర్ణయించారు. 
 
అయితే, ఈ విషయంపై పొలిట్‌బ్యూరో నిర్ణయమే అంతిమం కాకుండా టీడీపీ శాసనసభాపక్ష భేటీలోనూ విపులంగా చర్చించి ఆపై ఒక నిర్ణయానికి రావాలని తీర్మానించారు. దీంతో త్వరోలనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ సమావేశంకానుంది. ఈ భేటీలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇందులో అసెంబ్లీ సమావేశాలకు కావాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments