Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ పై రూ.4 అదనపు వ్యాట్ తగ్గించాలి!

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:53 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్రోల్ , డీజిల్ పై వేస్తున్న అద‌న‌పు వ్యాట్ 4 రూపాయ‌లు వెంట‌నే త‌గ్గించాల‌ని టిడిపి నిర‌స‌న దీక్షలు ప్రారంభించింది. కృష్ణా జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రబోయిన ఆధ్వర్యంలో న‌గ‌ర వీధుల్లో ఆందోళన చేశారు. 
 
నూజివీడు పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధరలు దిగిపోవాలి అంటే, జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఒక ద‌శ‌లో పోలీసుల‌కు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments