Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీకి ఓటమి ఖాయమా? భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్‌ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలక

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:56 IST)
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్‌ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 
 
ఈ మేరకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రి సోమవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతి, కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ కలిసి ఫిర్యాదు చేశారు. 
 
ఆయన పూర్తిగా వైసీపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీపై వైసీపీ చేస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న భన్వర్‌‌‌లాల్ టీడీపీ ఫిర్యాదులపై మాత్రం అస్సలు స్పందించడం లేదని ఆరోపించారు. 
 
నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే భన్వర్‌లాల్ ఆయనను బదిలీ చేశారని పేర్కొంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఏ విషయంలో ఫిర్యాదు చేసినా వెంటనే ఆయన స్పందిస్తున్నారని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments