Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:41 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.


ముఖ్యంగా, ఢిల్లీ వేదికగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ తెలుపుతున్న నిరసన, ఆయన వేషధారణ జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. 
 
రోజుకో వేషంతో కేక పుట్టిస్తున్న శివప్రసాద్.. గురువారం హిట్లర్ వేషంలో వచ్చారు. శుక్రవారం హిజ్రాగా వచ్చి సందడి చేశారు. చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి శివప్రసాద్ వచ్చారు. 
 
నేను థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణ చూసిన సహచర ఎంపీలతో పాటు మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments