Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:52 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో కక్ష కట్టినట్టుగా ఉన్నారని ఆరోపించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నిజానికి రైల్వే జోన్ అనేది చాలా చిన్న అంశమన్నారు. అయినప్పటికీ అది సెంటిమెంట్‌తో ముడిపడివుందన్నారు. అయితే రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, చంద్రబాబు అంటే ప్రధాన మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందన్నారు. అన్నీ ఇస్తే రాజకీయంగా ఎదుగుతాడని భయం ఉన్నట్టుందని...అందుకే హామీలు అమలు చేయడం లేదేమో? అని ఎంపీ జేసీ అన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జేసీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments