Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:52 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందని, అందుకే ఏపీ రాష్ట్రంపో కక్ష కట్టినట్టుగా ఉన్నారని ఆరోపించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నిజానికి రైల్వే జోన్ అనేది చాలా చిన్న అంశమన్నారు. అయినప్పటికీ అది సెంటిమెంట్‌తో ముడిపడివుందన్నారు. అయితే రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, చంద్రబాబు అంటే ప్రధాన మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్టుందన్నారు. అన్నీ ఇస్తే రాజకీయంగా ఎదుగుతాడని భయం ఉన్నట్టుందని...అందుకే హామీలు అమలు చేయడం లేదేమో? అని ఎంపీ జేసీ అన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జేసీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments