Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ... నీవు కలిసి మమ్మల్ని ముంచారు... నీ మాటలు నమ్మే నా కొడుకు ఎవరయ్యా : జేసీ ప్రభాకర్ రెడ్డి

వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హామీపై టీడీపీకి చెందిన అనతంపురం ఎంపీ జేసీ

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (10:48 IST)
వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హామీపై టీడీపీకి చెందిన అనతంపురం ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. 
 
ఆయన బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మీ అమ్మ సోనియా, నీవు కలిసి మమ్మల్ని నిలువునా ముంచారు. కట్టుబట్టలతో నడి రోడ్డుపైకి తెచ్చారు. ఇపుడు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు ఇస్తున్నావ్.. ఆ రోజు మీరు పార్లమెంట్ తలుపులు మూసి చేసిన పనికి దక్కిన ఫలితమే ఇది. ఇపుడు నీ మాటలు నమ్మే నాకొడుకు ఎవరయ్యా అంటూ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంతో అన్నారు. 
 
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో కాదు కదా.. మరో 20 యేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు ఏ క్షణమైనా జరగొచ్చని జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments