Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఛైర్మన్‌కు తెదేపా సభ్యుల ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:44 IST)
శాసన మండలికి వస్తుంటే మార్షల్స్ తమను అడ్డుకున్నారని మండలి ఛైర్మన్‌కు తెలుగుదేశం సభ్యులు ఫిర్యాదు చేశారు. తమవద్ద వున్న వీడియోను ఛైర్మన్‌కు పంపిన తెలుగుదేశం సభ్యులు. తెలుగుదేశం సభ్యులు తీసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శించటానికి రూలింగ్ ఇచ్చిన శాసనమండలి ఛైర్మన్. 
 
అయితే, తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను ఎలా ప్రదర్శిస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. శాసనసభ ప్రాంగణంలో ఉన్న కెమెరాలులో నుంచి వీడియో సేకరించి ప్రదర్శించాలని అని కోరిన బొత్స సత్యనారాయణ. 
 
తెలుగుదేశం సభ్యుడికి అవమానం జరిగితే... ఏ టైంలో జరిగింది... ఎక్కడ జరిగింది... అన్ని వివరాలు సేకరించి ప్రాంగణంలో ఉన్న కెమెరాలు నుంచి వీడియో తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియో ప్రదర్శించి సభలో కొత్త సాంప్రదాయాలను కొనసాగించవద్దని సూచించిన మంత్రి శాసనసభలో ప్రదర్శించిన వీడియోతో పాటు తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను 11 గంటల 45 నిమిషాలకు శాసనమండలిలో ప్రదర్శిస్తామని ప్రకటించిన మండలి చైర్మన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments