Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గవర్నర్‌ తో టిడిపి నేతల భేటీ

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:49 IST)
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలిసేందుకు టిడిపి నేతలకు అనుమతి లభించింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ ను టిడిపి నేతల బృందం కలవనుంది.

నిన్న తిరుపతిలో చంద్రబాబు సభ వద్ద జరిగిన ఘటన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి టిడిపి నేతలు తీసుకెళ్లనున్నారు. నిన్న తిరుపతిలో టిడిపి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.

సోమవారం రాత్రి కూడా చంద్రబాబు ప్రచారంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి.

దీంతో చంద్రబాబు వెంటనే వాహనంపై నుండి కిందకు దిగి రహదారిపైనే బైటాయించి నిరసన తెలిపారు. సభకు పోలీసులు సరిగ్గా రక్షణ కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments