Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 ఎన్నికల తర్వాత తెదేపా నేతలు దివాళా తీస్తారు: తిక్కారెడ్డి

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (13:34 IST)
టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా దివాళా తీస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన వద్ద ఉన్న డబ్బంతా రాజకీయాలకే ఖర్చు చేశానని చెప్పారు. 2024 ఎన్నికలు వస్తే తన ఆస్తి మొత్తం కర్పూంలా కరిగిపోతుందన్నారు. ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ నేతలంతా ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాళా తీస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇక ఆత్మహత్యలే శరణ్యమన్నారు. 
 
ఇదేసమయంలో తనపై గెలిచిన వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడు గదిలో దేవుడు ఫోటోలు తీసేసి జగన్ ఫోటోలు పెట్టుకున్నారని విమర్శించారు. అక్రమంగా ఇసుకు అమ్ముకుంటూ బస్తాలు, బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్నికలకు వైకాపా అధిష్టానం భారీగా డబ్బులు ఇస్తుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments