Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నాని, ద్వారంపూడిలపై పట్టాభి ఫైర్-పందికొక్కుల్లా తింటున్నారు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (13:41 IST)
వైకాపా నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైకాపా నేతలు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభి ఫైర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టుకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి బియ్యాన్ని కొడాలి నాని, ద్వారంపూడిలు పక్కదారి పట్టిస్తూ పందికొక్కుల్లా తింటున్నారు.
 
ఏటా రూ.5 వేల కోట్ల విలువైన పేదల బియ్యాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు పట్టాభి. దొంగ బియ్యం వ్యాపారంలో మంత్రి కొడాలి నానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి భాగస్వామి అని విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments