Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:19 IST)
అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చొన్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
 
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేస్తే వైకాపా నేతలు ఏం చేస్తున్నారని, గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. ఈ డివిజన్ ఎన్నో ఏళ్లుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ధర్మవరం అభివృద్ధిని  వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments