Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:19 IST)
అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చొన్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
 
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేస్తే వైకాపా నేతలు ఏం చేస్తున్నారని, గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. ఈ డివిజన్ ఎన్నో ఏళ్లుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ధర్మవరం అభివృద్ధిని  వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments