Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:19 IST)
అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చొన్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
 
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేస్తే వైకాపా నేతలు ఏం చేస్తున్నారని, గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. ఈ డివిజన్ ఎన్నో ఏళ్లుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ధర్మవరం అభివృద్ధిని  వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments