టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు కొట్టివేత

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:21 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం కొట్టివేసింది. చింతమనేనిపై పోలీసులు మోపిన అభియోగాలను నిరూపించలేక పోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 
 
కాగా, గత 2011లో ఓ మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ఏలూరు  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై 2011 నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. ఈ సుధీర్ఘ విచారణ తర్వాత ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments