Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు కొట్టివేత

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:21 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం కొట్టివేసింది. చింతమనేనిపై పోలీసులు మోపిన అభియోగాలను నిరూపించలేక పోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 
 
కాగా, గత 2011లో ఓ మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ఏలూరు  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై 2011 నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. ఈ సుధీర్ఘ విచారణ తర్వాత ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments