Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగోడికి ఓట్లు వేసి భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాం : చింతకాయల

Webdunia
ఆదివారం, 29 మే 2022 (12:23 IST)
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుని 17 నెలల పాటు జైల్లో ఉన్న ఒక దొంగోడికి ఓట్లు వేసి అమరాతితో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు ధ్వజమెత్తారు. 
 
ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ, మహానాడులో చేసిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అన్నారని, ఈ మాటలను ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైకాపాను, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగలబెడుతారని, గుర్తుంచుకో.. అరగంట గంట అంటూ రాత్రిపూట పూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాను లాంటో మంత్రా? 
 
బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం పార్టీ నేతలకు చీరలు పంపుతుందట. రాజకీయాలు అంటే జబర్దస్త్ అనుకుంటోందా? అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments